వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సీఎం చంద్రబాబును కలవనున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి ఆయనను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.
Nov 24 2016 7:47 PM | Updated on Mar 22 2024 11:19 AM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సీఎం చంద్రబాబును కలవనున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి ఆయనను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.