సీపీఎం బహిరంగ సభను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా సభకు మద్దతు తెలిపారన్న కారణాలతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పలువురు సీపీఎం నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దివీస్ భూసేకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ బహిరంగసభ నిర్వహించనుంది.
Sep 6 2016 8:40 AM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement