'భూములను 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం అన్యాయం'

ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు అమ్మడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డిపద్మ మండిపడ్డారు. ఏ ప్రాతిపాదికన భూములను 99 ఏళ్లకు లీజుకిస్తున్నారని దుయ్యబట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top