ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కోదండరామ్ | trs govenrment responsible for mallanna sagar porject issue, says kodandaram | Sakshi
Sakshi News home page

Jul 25 2016 3:36 PM | Updated on Mar 22 2024 11:30 AM

మల్లన్నసాగర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఇరిగేషన్, రెవెన్యు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పోలీసుల పహారా పెట్టొద్దని, తక్షణమే పోలీస్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోదండరామ్ సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement