స్విస్ చాలెంజ్పై దిగొచ్చిన సర్కారు! | trial on swiss challenge in the High Court | Sakshi
Sakshi News home page

Aug 26 2016 12:49 PM | Updated on Mar 21 2024 8:47 PM

స్విస్ చాలెంజ్ విధానంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. స్విస్ చాలెంజ్కు సంబంధించి ప్రభుత్వం ఎందుకు గోప్యతను పాటిస్తుందంటూ హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఇవాళ జరిగిన విచారణలో స్విస్ చాలెంజ్కు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement