భయంతో బస్సులో నుంచి దూకేశారు.. | smoke from rajadhani travels Bus in nandigama | Sakshi
Sakshi News home page

Oct 29 2016 9:09 AM | Updated on Mar 22 2024 11:30 AM

ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకేశారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నందిగామ బైపాస్ రోడ్డుపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రాజధాని ట్రావెల్స్ బస్సు నందిగామ వద్దకు చేరుకోగానే ఏసీలో నుంచి గాలికి బదులు పొగలు వచ్చాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement