నేడు షర్మిల రెండోరోజు పరామర్శయాత్ర | sharmila 2nd day paramarsha yatra in medak | Sakshi
Sakshi News home page

Jan 4 2016 11:58 AM | Updated on Mar 21 2024 8:52 PM

దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. మెదక్ జిల్లా పర్యటనలో తొలిరోజు ఆదివారం షర్మిల మూడు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించారు. సోమ, మంగళవారాల్లో మెదక్ జిల్లాలో మరో ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement