నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కన్నుమూత | Patlolla Kista Reddy narayankhed mla died at sr nagar | Sakshi
Sakshi News home page

Aug 25 2015 11:34 AM | Updated on Mar 20 2024 1:06 PM

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మంగళవారం హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు. ఎస్సార్నగర్లోని స్వగృహంలో నిద్రలో ఉన్న ఆయనకు తీవ్ర గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. కిష్టారెడ్డికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. నారాయణఖేడ్ మండలం పంచగావ్లో కిష్టారెడ్డి జన్మించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement