యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్‌ | Pakistan makes a U-turn, won’t send back ‘spy’ | Sakshi
Sakshi News home page

Mar 4 2017 2:40 PM | Updated on Mar 22 2024 11:05 AM

భారత్ గూఢచారిగా పాకిస్థాన్ ఆరోపణలు చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌ అప్పగింత విషయంలో ఆ దేశం యూ టర్న్ తీసుకుంది. తమ దేశంలో జాదవ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని, తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, ఆయన్ను భారత్‌కు అప్పగించబోమని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారి సర్తాజ్ అజీజ్ చెప్పారు. జాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement