అశాంతికి కారణమౌతున్న వారిని ఉపేక్షించం | On Mann Ki Baat, PM Modi Warns Those 'Instigating Trouble' In Kashmir | Sakshi
Sakshi News home page

Aug 28 2016 3:53 PM | Updated on Mar 21 2024 6:45 PM

జమ్ము కశ్మీర్ లో అశాంతి సృష్టిస్తూ, కావాలనే అల్లర్లకు కారణమౌతున్న వారిని ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కశ్మీర్ లో కుట్రలు పన్నుతున్నవారికి సమాధానం చెప్పితీరుతామని స్పష్టం చేశారు. శాంతి స్థాపన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి సహకరించాల్సిందిగా కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement