తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిరాకరించారు. మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్ ఎయిర్పోర్ట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు కుదిపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించాలని విలేకర్లు గవర్నర్ను కోరారు.
ఓటుకు నోటు వ్యవహారంపై నో కామెంట్
Published Tue, Jun 9 2015 9:15 PM
Advertisement
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement