రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్కూలు విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు రాజ్భవన్కు తరలి వచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ దంపతులతో ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగారు.
Jan 1 2015 1:05 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement