కొన్నిరోజుల కిందట ఎయిరిండియా సిబ్బందితో గొడవకు దిగిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన పోలీసులతో మాటలయుద్ధానికి దిగారు. మరాఠ్వాటాలోని లాతూర్ ప్రాంతంలో ఏటీఎంలలో డబ్బులు లేకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పోలీసులతో వాడీవేడి వాగ్వాదానికి దిగారు.
Apr 20 2017 12:52 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement