జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఈ-క్యాంపెయిన్ ద్వారా ప్రచారం చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అభ్యర్థులు కొత్తవారేమీ కాదని, బాగా ఆలోచించి ఓటు వేయాలని జంట నగరాల ప్రజలకు పిలుపునిచ్చారు. సరైన అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి ఫలాలు అందుతాయని అన్నారు. గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Jan 28 2016 4:06 PM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement