పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కుందూరు గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ సమీపంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా పార్క్ వ్యతిరేకంగా పరిసర గ్రామ ప్రజలు శుక్రవారం కుందూరు గ్రామానికి చేరుకున్నారు.
Jan 22 2016 12:37 PM | Updated on Mar 21 2024 8:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement