‘ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు’ | harish rao condemns Nagam janardan reddy comments | Sakshi
Sakshi News home page

May 26 2017 2:24 PM | Updated on Mar 21 2024 8:52 PM

బీజేపీ నేతలకు తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడం అలవాటుగా మారిందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలతో బీసీలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలపై దేశమంతా హర్షిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement