రైలులో రూ.342 కోట్ల డబ్బు మాయం | Sakshi
Sakshi News home page

రైలులో రూ.342 కోట్ల డబ్బు మాయం

Published Tue, Aug 9 2016 6:10 PM

అచ్చం కొన్ని సినిమాల్లో చూపించినట్లుగానే.. ఒక్కడో లేక ఇద్దరో.. అది కాకుంటే పెద్ద గ్రూపే చేశారో తెలియదుగానీ.. మొత్తానికి తమ చేతి వాటం చూపించారు. పకడ్బందీ సెక్యూరిటీ మధ్య డబ్బును రైలులో తరలిస్తున్నప్పటికీ వారు ఏకంగా ఆ రైలు పైకప్పునకు రంధ్రం చేసి లోపలికి దిగి దాదాపు రూ.342కోట్లు దొంగిలించారు. అవును ఇది నిజమే.. జరిగింది కూడా మన దగ్గరే.. తమిళనాడులో రైలులో తరలిస్తున్న ఆర్బీఐ డబ్బులో రూ.342 కోట్లు మాయమయ్యాయి.

Advertisement
Advertisement