అచ్చం కొన్ని సినిమాల్లో చూపించినట్లుగానే.. ఒక్కడో లేక ఇద్దరో.. అది కాకుంటే పెద్ద గ్రూపే చేశారో తెలియదుగానీ.. మొత్తానికి తమ చేతి వాటం చూపించారు. పకడ్బందీ సెక్యూరిటీ మధ్య డబ్బును రైలులో తరలిస్తున్నప్పటికీ వారు ఏకంగా ఆ రైలు పైకప్పునకు రంధ్రం చేసి లోపలికి దిగి దాదాపు రూ.342కోట్లు దొంగిలించారు. అవును ఇది నిజమే.. జరిగింది కూడా మన దగ్గరే.. తమిళనాడులో రైలులో తరలిస్తున్న ఆర్బీఐ డబ్బులో రూ.342 కోట్లు మాయమయ్యాయి.
రైలులో రూ.342 కోట్ల డబ్బు మాయం
Published Tue, Aug 9 2016 6:10 PM
Advertisement
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement