విజయనగరం జిల్లాలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం పోరాం గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన మాదేష్(3) అలియాస్ పండును దుండుగులు కిడ్నాప్ చేశారు.
Jun 30 2017 1:24 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement