
ఆటలకు బై.. పాఠాలకు సై
వేసవి సెలవులు ముగిశాయ్.. దాదాపు రెండు నెలలపాటు తోటి స్నేహితులతో ఆటలాడుతూ గడిపిన చిన్నారులు మళ్లీ టై కట్టి. బూట్లు వేసుకుని.. బడి బాట పట్టనున్నారు. విజ్ఞానం కోసం పలు శిక్షణ శిబిరాల్లో గడిపిన వారంతా ఇపుడు మళ్లీ పాఠాలు నేర్వడానికి సై అంటున్నారు. నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. సెలవుల నేపథ్యంలో నగరం, పట్టణాల్లోని పాఠశాలల్లో చదివే చిన్నారులు ఇంటి బాట పట్టారు. తిరిగి ఇపుడు బడిబాట పట్టి.. గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండులో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ చిన్నారులు గడిపిన క్షణాలు, బస్టాండులో పరిస్థితులపై దృశ్యాలివీ..
– సాక్షి ఫొటోగ్రాఫర్, కడప

ఆటలకు బై.. పాఠాలకు సై

ఆటలకు బై.. పాఠాలకు సై

ఆటలకు బై.. పాఠాలకు సై

ఆటలకు బై.. పాఠాలకు సై