ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి

May 20 2025 12:28 AM | Updated on May 20 2025 12:28 AM

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి

కడప అర్బన్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌ కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్‌ బాబు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌ కరీం పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement