ఇప్పుడు మోగల్లు వంతు | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మోగల్లు వంతు

Jun 11 2025 11:55 AM | Updated on Jun 11 2025 11:55 AM

ఇప్పుడు మోగల్లు వంతు

ఇప్పుడు మోగల్లు వంతు

ఉండి సెంటర్‌లో చిరువ్యాపారులను ఆక్రమణల పేరిట ఖాళీ చేయించగా, ఇటీవల పాలకోడేరులో తొలగించారు. ఇప్పుడు మోగల్లు వంతు వచ్చింది. 8లో u

వంతెన నిర్మాణం ఎప్పటికో ?

కోపల్లె వంతెన నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో అర్థం కావడం లేదు. వంతెన ఇరుకుగా ఉండటం వల్ల నిత్యం ట్రాఫిక్‌ స్తంభిస్తూనే ఉంటుంది. గత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేసిన నిర్మాణానికి నోచుకోలేదు. నిధులు కూడా వెనకకు వెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వంతెన నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుంది అర్థం కావడం లేదు.

– ఎం.అశోక్‌, కాళ

అప్రోచ్‌ రోడ్లు లేక

నిత్యం ప్రమాదాలు

యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన మూడు వంతెనలకు అప్రోచ్‌ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నాం. సంవత్సరాలు గడుస్తున్న మోక్షం కలగడం లేదు. ఇటు వైపు నుంచి కనిపిస్తున్న ఆవలి వైపు దగ్గర మార్గమే కదా అని ఆటోలు స్కూలు బస్సులు ట్రాక్టర్‌లు వెళ్లి బోల్తా పడుతున్నాయి. దీంతో ప్రయాణికులు వాహనదారులు క్షతగాత్రులై ఆసుపత్రి పాలవుతున్నారు.

– తిరుమాని సూర్యనారాయణ,

నాగేంద్రపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement