
నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ఎవరై న వ్యాపారస్తులు,సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చే స్తూ నకిలీ విత్తనాలను,పురు గు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం.ఇందుకోసం ప్రత్యే క ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్,
వరంగల్ కమిషనరేట్
●