
లక్ష్యం.. నిర్లక్ష్యం
వన మహోత్సవంపై పర్యవేక్షణ కరువు
వివరాలు 8లో u
●
లక్ష్య ఛేదనకు ప్రయత్నం..
గతేడాది సుమారు నాలుగు లక్షల మొక్కలు ఎందుకు తక్కువగా నాటారనే విషయంపై సమీక్ష నిర్వహిస్తాం. ఏయే శాఖలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే అంశాన్ని గుర్తించి ఈ ఏడాది లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాన్ని ఆయా ప్రభుత్వ శాఖలు విధిగా చేరుకోవాలి.. అందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం.
– ప్రసాద్రెడ్డి, వన మహోత్సవం
కార్యక్రమ ఇన్చార్జ్ అధికారి