తీవ్రంగా నష్టపోతున్నారు.. | - | Sakshi
Sakshi News home page

తీవ్రంగా నష్టపోతున్నారు..

Jun 11 2025 12:04 PM | Updated on Jun 11 2025 12:04 PM

తీవ్రంగా నష్టపోతున్నారు..

తీవ్రంగా నష్టపోతున్నారు..

ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను తెప్పించి ఇక్కడి మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో చేపపిల్లలు నాణ్యతగా లేకపోవడం, సరైన మోతాదులో పంపిణీ చేయకపోవడం, చేపపిల్లల నిర్ణీత సైజు లేక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక మత్స్యకారులకు పంపిణీ చేయాలి. అక్రమాలను నివారించాలి. – లక్ష్మయ్య, అధ్యక్షుడు

అమ్మాపూర్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement