● నిరాశ చెందొద్దు.. | - | Sakshi
Sakshi News home page

● నిరాశ చెందొద్దు..

Apr 22 2025 1:01 AM | Updated on Apr 22 2025 1:01 AM

● నిరాశ చెందొద్దు..

● నిరాశ చెందొద్దు..

నేను పదో తరతగతి ఫలితాల్లో 262 మార్కులతో ఆర్డినరీగా పాసయ్యాను. ఏ మాత్రం బాధపడకుండా పట్టుదలతో చదివి ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేసి, ఆ తర్వాత బీఈడీ చదివాను. డీఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాను. తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిలైనా అంతటితోనే అంతా అయిపోయిందనే భావనను వీడాలి. ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని లేదా తక్కువ మార్కులు వచ్చాయని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి. నిరాశ చెందకుండా పట్టుదలతో చదువుతూ ముందుకెళ్లాలి.

– చింతల తిరుపతిరావు, ఉపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement