నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌కు 9 వరకు గడువు | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌కు 9 వరకు గడువు

Mar 5 2025 1:05 AM | Updated on Mar 5 2025 1:05 AM

ఏయూక్యాంపస్‌: నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌ 2025కి విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. mybharat.gov.inను సందర్శించి ‘వికసిత్‌ భారత్‌ అంటే ఏమిటి’ అనే అంశంపై ఒక నిమిషం వీడియోను అప్‌లోడ్‌ చేయాలి. అదే పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకోవాలి. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్వర రావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.వి.జి రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ షేక్‌ షంషుద్దీన్‌ పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement