గ్రూప్‌–1 పరీక్షకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

Jun 3 2023 2:16 AM | Updated on Jun 3 2023 2:16 AM

దొండపర్తి(విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో శనివారం జరగనున్న గ్రూప్‌–1 రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ వర్మ తెలిపారు. నగరంలో ఆంధ్రాయూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ, ఎకనామిక్స్‌, కామర్స్‌ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్న ఈ పరీక్ష సుమారు 1300 అభ్యర్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement