ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి

May 27 2025 7:38 AM | Updated on May 27 2025 7:38 AM

ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి

ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి

అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమంలో జనం ఇచ్చి న అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌ సుధీర్‌, ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారులు సమయపాలన పాటించాలన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం 125 అర్జీలు వచ్చాయని తెలిపారు.

అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement