కొత్తగా 42 కరోనా కేసులు | Telangana Logs 42 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 42 కరోనా కేసులు

May 31 2022 3:09 AM | Updated on May 31 2022 3:09 AM

Telangana Logs 42 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 11,474 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 42 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.93 లక్షలకు చేరుకుంది. తాజాగా 45 మంది కోలుకోగా మొత్తం 7.88 లక్షల మంది రికవర్‌ అయ్యారు. ఇక ప్రస్తుతం 416 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌లో వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement