రైలు నుంచి పడి నవ దంపతులు మృతిచెందిన ఘటనలో ట్విస్ట్ | Newly married couple tragedy new twist jumping off train near Aleru | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి నవ దంపతులు మృతిచెందిన ఘటనలో ట్విస్ట్

Dec 20 2025 8:52 PM | Updated on Dec 20 2025 8:55 PM

Newly married couple tragedy new twist jumping off train near Aleru

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి - ఆలేరు రైలుమార్గంలో విషాదానికి సంబంధించి  కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తూ   రైల్లోంచి జారిపడి నవదంపతులు   మృతి చెందారని తొలుత అందరూ భావించారు. అయితే దీనికి సంబంధించి ఒకవీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గామారింది.

ఈ వీడియో ప్రకారం రైలు నుంచి పడి నవ దంపతులు మరణించదలేని,  ఈ ఘటనకు ముందు ఈ జంట  రైల్లో ఘర్షణపడ్డట్టు తెలుస్తోంది. దీంతో భర్తతో గొడవ పడి క్షణికావేశంలో ముందుగా రన్నింగ్ ట్రైన్ నుండి దూకేంది భార్య. దీంతో హతాశుడైన భర్త కూడా డా ట్రైన్ నుండి దుకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి  రైల్వే పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement