రిపబ్లిక్‌ డే.. ఈ నాణేనికి 70 ఏళ్లు

Char Anna Coin Completed 70 Years - Sakshi

జహీరాబాద్‌: 1950లో 1/4 నాణెం (చార్‌ అణా) మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ నాణేన్ని మార్కెట్‌లోకి విడుదల చేశారని, ప్రస్తుతం ఈ నాణేనికి 70 ఏళ్లు నిండాయని దీన్ని సేకరించిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణానికి చెందిన సంతోష్‌ కైలాశ్‌ చెబుతున్నాడు. ఇదే తరువాత కాలంలో పావలా (25 పైసలు)గా రూపాంతరం చెందిందట. ఈయనకు అరుదైన నోట్లు, నాణేలు సేకరించడం హాబీ. చదవండి: సికింద్రాబాద్‌ ఓ మంచి జ్ఞాపకం..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top