భవనాల నిర్మాణాలకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

భవనాల నిర్మాణాలకు భూమిపూజ

Jul 18 2025 5:28 AM | Updated on Jul 18 2025 5:28 AM

భవనాల నిర్మాణాలకు భూమిపూజ

భవనాల నిర్మాణాలకు భూమిపూజ

తిరువళ్లూరు: జిల్లా కేంద్రంలో రూ.6.33 కోట్లతో నిర్మించనున్న రెండు వేర్వేరు భవనాలకు రాష్ట్ర మంత్రి నాజర్‌ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో రూ.3కోట్లతో పర్యాటక భవనం, రూ.3.33 కోట్లతో నగర అభివృద్ధి సంస్థ భవనాలను నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో భవనాల నిర్మాణాల పనులకు మంత్రి నాజర్‌, కలెక్టర్‌ ప్రతాప్‌, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ భూమిపూజ చేశారు. మొత్తం 8503.84 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్నట్టు మంత్రి నాజర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement