సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో

Jul 18 2025 5:28 AM | Updated on Jul 18 2025 5:28 AM

సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో

సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో

– 200 మంది టీచర్లు అరెస్టు

తిరువళ్లూరు: రాష్త్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక టోల్‌గేట్‌ వద్ద రాస్తారోకో చేశారు. కార్యక్రమానికి ఐక్యవేదిక కోఆర్డినేటర్లు రాజాజీ, బాలసుందరం, రాష్ట్ర కోర్డినేటర్‌ దాస్‌ హాజరై ప్రసంగించారు. అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించిన మహిళ టీచర్లు 80 మంది సహా రెండు వందలకు పైగా టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement