నిధులు విడుదల చేయాలి
రైతుభరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి. ప్రతి సీజన్లోనూ ప్రభుత్వం ఆలస్యంగా నిధులు ఇ స్తోంది. దీంతో పంట పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులు, దుకాణాల వద్ద ఖాతాలు తేవాల్సి వస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు ఎకరానికి రూ.7500ల చొప్పున నిధులు విడుదల చేయాలి.
– జాన్రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్)
రైతుభరోసా నిధుల జమ విషయంలో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. త్వరలోనే జమ అయ్యే అవకాశముంది. గతంలో జిల్లాలో రైతుభరోసా అందిన డేటా సిద్ధంగానే ఉంది. కొత్తవారి నుంచి ప్రభుత్వం ఆదేశిస్తే దరఖాస్తులు స్వీకరించి అప్లోడ్ చేస్తాం.
– శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
నిధులు విడుదల చేయాలి


