● అ‘పూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

● అ‘పూర్వ’ సమ్మేళనం

Jun 11 2025 7:53 AM | Updated on Jun 11 2025 7:53 AM

● అ‘పూర్వ’ సమ్మేళనం

● అ‘పూర్వ’ సమ్మేళనం

పోలాకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997–98 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు మంగళవారం అదే పాఠశాలలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పిలిచి సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎంవీఏ నాయుడు, కూసెట్టి శ్రీను, గంగేటి సురేష్‌, మిరియాపల్లి వెంకట అప్పలనాయుడు, బరాటం ప్రసాద్‌, బరాటం సుమన్‌, పెద్దాడ వెంకట్‌, బచ్చు అప్పన్న, ఇప్పిలి ముద్దులు తదితరులు పాల్గొన్నారు.

– పోలాకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement