ఆయిల్‌పామ్‌ యంత్రాల ట్రయల్‌ రన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ యంత్రాల ట్రయల్‌ రన్‌

Aug 9 2025 8:36 AM | Updated on Aug 9 2025 8:36 AM

ఆయిల్‌పామ్‌ యంత్రాల ట్రయల్‌ రన్‌

ఆయిల్‌పామ్‌ యంత్రాల ట్రయల్‌ రన్‌

నంగునూరు(సిద్దిపేట): మండలం నర్మేటలో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో మలేషియా కన్సల్టెన్సీ బృందం సభ్యులు శుక్రవారం యంత్రాల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పనులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా నుంచి అంతర్జాతీయ కన్సల్టెంట్‌ హజ్‌మాన్‌ ఫ్యాక్టరీ లోని అన్ని యంత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీజీ ఆయిల్‌ఫెడ్‌ మెనేజింగ్‌ డైరెక్టర్‌ శంకరయ్య, ఓఎస్‌డీ కిరణ్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement