ప్రభుత్వం స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం స్పందించాలి

Nov 16 2025 11:12 AM | Updated on Nov 16 2025 11:12 AM

ప్రభు

ప్రభుత్వం స్పందించాలి

జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోష ణ భారంగా మారింది. ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులకు అష్టకష్టాలు పడుతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.

– అంబయ్య, ప్యారా మెడికల్‌ సిబ్బంది, నారాయణఖేడ్‌

ఇబ్బందులు పడుతున్నాం

నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. ఉన్న దీ తక్కువ జీతం, అది కూడా సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబాలను నెట్టుకు రావ డం కష్టతరంగా మారింది.

– ప్రవీణ్‌కుమార్‌,

పైలట్‌, నారాయణఖేడ్‌

ప్రభుత్వం స్పందించాలి
1
1/1

ప్రభుత్వం స్పందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement