వకీల్‌పల్లి | - | Sakshi
Sakshi News home page

వకీల్‌పల్లి

Dec 19 2025 8:25 AM | Updated on Dec 19 2025 8:25 AM

వకీల్

వకీల్‌పల్లి

తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్‌, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్‌, దోర్నాల సంజీవ్‌రెడ్డి, దోర్నాల జనార్దన్‌రెడ్డి, కోడి లక్ష్మణ్‌, సబ్బని రమేశ్‌ (కరీంనగర్‌), బండి చైతన్యగౌడ్‌, ిసీనియర్‌ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్‌ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్‌, బొల్లారం ప్రదీప్‌, గజభీంకార్‌ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు.

రాణించిన న్యాయవాదులు

వకీల్‌పల్లి1
1/1

వకీల్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement