
చంద్రబాబు మోసాన్ని ఎండగట్టాలి
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించి మోసగిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో
ఎండగట్టాలని పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఏడాది పరిపాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఇక మీదట జరగబోయే నష్టం ఎంత? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉంటే ఎంత మేర లబ్ధి చేకూరేదో వివరిస్తూ కూటమి మేనిఫెస్టోను రీకాల్ చేయాలని సూచించారు.

చంద్రబాబు మోసాన్ని ఎండగట్టాలి

చంద్రబాబు మోసాన్ని ఎండగట్టాలి

చంద్రబాబు మోసాన్ని ఎండగట్టాలి

చంద్రబాబు మోసాన్ని ఎండగట్టాలి

చంద్రబాబు మోసాన్ని ఎండగట్టాలి