అనంతపురం: గుమ్మళ్లకుంటలో టీడీపీ నేతల దౌర్జన్యం | Anantapur: TDP Activists Attacked On YSRCP Leader In Gummallakunta | Sakshi
Sakshi News home page

అనంతపురం: గుమ్మళ్లకుంటలో టీడీపీ నేతల దౌర్జన్యం

Jun 14 2021 4:21 PM | Updated on Jun 14 2021 7:23 PM

Anantapur: TDP Activists Attacked On YSRCP Leader In Gummallakunta - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుమ్మళ్లకుంటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బయపరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో  బయపరెడ్డికి తీవ్ర గాయాలు అవ్వగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. 

చదవండి: చంద్రబాబు ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌: గుడివాడ అమర్‌నాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement