
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుమ్మళ్లకుంటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బయపరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో బయపరెడ్డికి తీవ్ర గాయాలు అవ్వగా అతన్ని ఆసుపత్రికి తరలించారు.
Jun 14 2021 4:21 PM | Updated on Jun 14 2021 7:23 PM
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుమ్మళ్లకుంటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బయపరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో బయపరెడ్డికి తీవ్ర గాయాలు అవ్వగా అతన్ని ఆసుపత్రికి తరలించారు.