గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు

Dec 17 2025 6:49 AM | Updated on Dec 17 2025 6:49 AM

గురుక

గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు

భామిని: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఎంపీడీవో ఎస్‌.వసంతకుమారి మంగళవారం సందర్శించారు. ఈ నెల 15న ‘గురుకులంలో ఆకలికేకలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో వసంతకుమారి గురుకులాన్ని సందర్శించారు. ప్రిన్సిపాల్‌ విజయనిర్మలతో కలిసి వంట గదిని నిశితంగా పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్‌, సిబ్బంది వహించాలన్నారు. చేసిన వంటలను పరిశీలించి మెనూ ప్రకారం అమలు చేయా లని సూచించారు. గురుకుల సిబ్బంది ఉన్నారు.

గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు 1
1/1

గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement