ఏఓబీలో 6,050 లీటర్ల ఊట ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

ఏఓబీలో 6,050 లీటర్ల ఊట ధ్వంసం

Dec 4 2025 8:42 AM | Updated on Dec 4 2025 8:42 AM

ఏఓబీలో 6,050 లీటర్ల ఊట ధ్వంసం

ఏఓబీలో 6,050 లీటర్ల ఊట ధ్వంసం

100 లీటర్ల సారా స్వాధీనం

పార్వతీపురం రూరల్‌: భామిని సరిహద్దు ఒడిశా గ్రామాల్లో బుధవారం ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్‌ సిబ్బంది ఉమ్మడిగా దాడులు చేశారు. ఈ సందర్భంగా మంగళగూడలో 2200 లీటర్లు, కొత్తగూడలో 2000 లీటర్లు, నడిమిగూడలో 1850 లీటర్లు బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే మంగళగూడలో 100 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పాలకొండ, రాజాం, చీపురుపల్లి, ఆమదాలవలస, కొత్తూరు, పొందూరు ఎస్‌హెచ్‌ఓలు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement