●ముగ్గురున్నా ఒక్కరికీ తల్లికివందనం అందలేదు.. | - | Sakshi
Sakshi News home page

●ముగ్గురున్నా ఒక్కరికీ తల్లికివందనం అందలేదు..

Jul 22 2025 8:35 AM | Updated on Jul 22 2025 8:35 AM

●ముగ్గురున్నా ఒక్కరికీ       తల్లికివందనం అందలేదు..

●ముగ్గురున్నా ఒక్కరికీ తల్లికివందనం అందలేదు..

చిత్రంలో తమ ఆవేదన వ్యక్తంస్తున్నది పిరిడి సింహాచలం, ఆయన భార్య. సీతానగరం మండ లం గాదెలవలస గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. అర్హత ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరికీ తల్లికి వందనం పథకం అందలేదు. హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో వీరి కుటుంబంలో మరో ప్రభుత్వ ఉద్యోగి డేటా కలిసిపోవడమే కారణం. ఆధార్‌ కూడా లింకై పోవడంతో కరెంటు వినియోగం అధికంగా ఉందని, ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఉన్నారని చెబుతూ పథకానికి దూ రం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారు ల చుట్టూ సింహాచలం దంపతులు తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement