నిజమందిరానికి చేరిన జగన్నాథుడు | - | Sakshi
Sakshi News home page

నిజమందిరానికి చేరిన జగన్నాథుడు

Jul 9 2025 7:34 AM | Updated on Jul 9 2025 7:34 AM

నిజమం

నిజమందిరానికి చేరిన జగన్నాథుడు

పర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి మాధవానంద నాయక్‌, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్‌ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది.

నిజమందిరానికి చేరిన జగన్నాథుడు 1
1/1

నిజమందిరానికి చేరిన జగన్నాథుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement