ఎస్‌బీఐ శాఖ ఏర్పాటుకు వినతి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ శాఖ ఏర్పాటుకు వినతి

May 28 2025 12:31 AM | Updated on May 28 2025 12:31 AM

ఎస్‌బీఐ శాఖ ఏర్పాటుకు వినతి

ఎస్‌బీఐ శాఖ ఏర్పాటుకు వినతి

రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధి ముకుందపూర్‌లో ఎస్‌బీఐ శాఖను ఏర్పాటు చేయాలని స్థానిక బీజేపీ నాయకులు మానస్‌ కుమార్‌ దాస్‌, సంతోష్‌ మహాపాత్రోలు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్‌కు మంగళవారం వినతిపత్రంను అందజేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముకుందపూర్‌లో ఎస్‌బీఐ శాఖ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ముకుందపూర్‌కు సమీపంలో సుమారు 9 పంచాయతీలకు చెందిన ప్రజలు ఉన్నారని, అందువలన శాఖ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement