నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ | - | Sakshi
Sakshi News home page

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ

Published Wed, Mar 19 2025 12:52 AM | Last Updated on Wed, Mar 19 2025 12:48 AM

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న

కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌

కొరాపుట్‌: నీలావడిలో అగ్ని గంగమ్మ అమ్మవారిని కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ వి.కీర్తి వాసన్‌, జిల్లా పరిషత్‌ ప్రెసిడెంట్‌ సస్మితా మెలకలు వేర్వేరుగా దర్శించుకున్నారు. మంగళవారం కొరాపుట్‌ జిల్లా బందుగాం సమితి అలమండ సమీపంలో ఉన్న నీలావడిలోని అగ్ని గంగమ్మ ఉత్సవాలకు కలెక్టర్‌ హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఘటాన్ని కలెక్టర్‌ తలపై ఉంచారు. కలెక్టర్‌ మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు జెడ్పీ చైర్మన్‌ సస్మితా మెలక అమ్మవారిని దర్శించుకున్నారు. దేవలయ కమిటీ సభ్యులు మెమెంటోతో ఆమె ని సత్కరించారు.

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ1
1/3

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ2
2/3

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ3
3/3

నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, జెడ్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement