9
ఇంటర్ పరీక్షలకు
220 మంది గైర్హాజరు
నిర్మల్ రూరల్: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 220 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మ్యాథ్స్ బి/జువాలజీ/హిస్టరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం 6,358 మంది విద్యార్థులకు 6,138 మంది హాజరయ్యారు. డీఐఈవో జాదవ్ పరశురాం మామడ జూనియర్ కళాశాల, జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.


