అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షీద్‌ | - | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షీద్‌

Feb 1 2026 6:31 AM | Updated on Feb 1 2026 6:31 AM

అధ్యక్షుడి నుంచి  ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షీద్‌

అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షీద్‌

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్‌ హైమద్‌ ఖుర్షీద్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్‌ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్‌ నుంచి ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement