సకాలంలో వేతనాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో వేతనాలు ఇవ్వాలి

Sep 12 2025 6:33 AM | Updated on Sep 12 2025 6:35 AM

నిర్మల్‌ టౌన్‌: ‘అమ్మ ఆదర్శ’ కింద నియమించబడిన సర్వీస్‌ పర్సనల్‌ స్వచ్ఛ కార్మికులకు నెలనెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి కోరా రు. గురువారం కలెక్టరేట్‌లో డీఈవో భోజన్న ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2016 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న త మ సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కా వడం లేదని తెలిపారు. ప్రతీ సర్వీస్‌ పర్సన్‌కు కనీస వేతనం ఇవ్వాలని, 12 నెలల పని క ల్పించాలని, యూనిఫామ్‌, ఐడీ కార్డు ఇప్పించాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని వి జ్ఞప్తి చేశారు. కార్మికులు చిన్న సాయన్న, పోశె ట్టి, కవిత, మల్లేశ్‌, మారుతి, భోజన్న, లక్ష్మి, చంద్రకాంత్‌, పాండురంగ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement