కేజీబీవీల్లో వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో వసతులు కల్పించాలి

Jul 15 2025 7:07 AM | Updated on Jul 15 2025 7:07 AM

కేజీబీవీల్లో వసతులు కల్పించాలి

కేజీబీవీల్లో వసతులు కల్పించాలి

నిర్మల్‌: జిల్లాలోని కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అభిలా ష అభినవ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధి త అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కేజీబీవీల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. భవనాల పైకప్పు లీకేజీలు, మరమ్మతులు, అ దనపు మరుగుదొడ్లు, ఫ్లోరింగ్‌, తలుపులు, కిటికీలు తదితర సమస్యలపై నివేదిక ఇవ్వాలని త హసీల్దార్లు, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఉపాధిహామీ పథకం నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. అ నంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి న కలెక్టర్‌ పీహెచ్‌సీలకు అనుబంధంగా సబ్‌సెంటర్ల నిర్మాణంపై ప్రణాళిక రూపొందించా లని సూచించారు. నిర్మాణంలో ఉన్న సబ్‌ సెంటర్ల పురోగతి వివరాలు అధికారులను అడిగి తె లుసుకున్నారు. పూర్తయిన కేంద్రాల ప్రారంభా నికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా స మావేశాల్లో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌అహ్మద్‌, డీ ఈవో రామారావు, డీఎంహెచ్‌వో రాజేందర్‌, కే జీబీవీల సమన్వయకర్త సలోమి కరుణ, తహసీ ల్దార్లు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement